Friday, January 4, 2008

విధిని యవ్వరు యేవిధంగాను తప్పించుకొలేరు

తరువాత ఎం జరిగిందంటె. శాపవశాత్తు సర్పముగా మారిన ఒక యక్షిణి మంత్రి కుమారుడుచే చంపబడి శాపవిమోచనం పొంది రాజుకుమారుని తిరిగి బ్రదికిస్తుంది. తటాకానికి వచ్చిన ఆ దేశపు రాకుమరి రాకుమారుడిని చూసి ఇష్టపడుతుంది. దేశాటన ముగుస్తుంది రాజకుమరుడు, రాకుమారి ఇద్దరి తల్లిదండ్రులు వారికి వివాహం చేస్తారు. మంత్రి కుమారునికి కూడా వివాహమవుతుంది. రాజుకుమారుడు రాజవుతాడు, మంత్రి కుమారుడు మంత్రి అవుతాడు, రాజ్యాన్ని సురక్షితంగ సుభిక్షంగ పరిపాలిస్తారు.

No comments: